ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2021, 4:55 PM IST

ETV Bharat / city

Minor Ports in AP: 3 మైనర్ పోర్టుల ఎండీలుగా జేసీలు.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 మైనర్ పోర్టుల ఎండీలుగా జేసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Minor Ports in AP
Minor Ports in AP

రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 మైనర్ పోర్టుల ఎండీలుగా జేసీలు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయా జిల్లాలో జేసీలకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భావ‌న‌పాడు పోర్టు అభివృద్ధి సంస్థ ఎండీగా శ్రీ‌కాకుళం జేసీ సుమిత్‌కుమార్‌, మ‌చిలీప‌ట్నం పోర్టు అభివృద్ధి సంస్థ ఎండీగా కృష్ణా జేసీ మాధ‌వీల‌త‌, రామ‌ాయ‌ప‌ట్నం పోర్టు అభివృద్ధి సంస్థ ఎండీగా ప్రకాశం జె.వి.ముర‌ళి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details