ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిసెంబర్ 24 లోపు అమ్మఒడి లబ్ధిదారుల ఎంపిక

వచ్చే నెల 24 లోపు అమ్మఒడి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Nov 17, 2019, 7:16 AM IST

'డిసెంబర్ 24 లోపు పూర్తి చేయండి'

అమ్మఒడి లబ్ధికాదారుల ఎంపిక ప్రక్రియను డిసెంబర్ 24 లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వలు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు నిర్దేశిత సమయంలోపు చేపట్టాల్సిన కార్యకలాపాలను వెల్లడించింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల వివరాలను ఆన్​లైన్​లో తనిఖీ చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్​కు 19వ తేదీ వరకూ సమయం ఇచ్చారు. విద్యార్థుల వివరాలతో పాటు తల్లి బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details