ఇవి చూడండి...
ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు
ఎన్నికల విధులను సిబ్బంది సేవాభావంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ పీకే రౌతు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు.
సిబ్బందికి శిక్షణా తరగతులు