ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బాగా పనిచేశాం.. గవర్నర్ మెచ్చుకున్నారు!

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది.. గవర్నర్ నరసింహన్​ను హైదరాబాద్​లో కలిశారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 175 మంది అభ్యర్థుల జాబితాతో గజిట్ నోటిఫికేషన్ అందించారు.

By

Published : May 26, 2019, 12:19 PM IST

Updated : May 26, 2019, 12:39 PM IST

Dwivedi

గవర్నర్​ను కలిసిన ద్వివేది

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో బాగా పని చేశామన్నారు.. ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. హైదరాబాద్​లో గవర్నర్ నరహింహన్​ను కలిసిన ఆయన.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాతో.. గజిట్ నోటిఫికేషన్​ను ఇచ్చినట్టు చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. మిగతా చర్యలు గవర్నర్ చూసుకుంటారన్నారు. ఎన్నికల నిర్వహణలో బాగా పని చేశారంటూ.. తమను గవర్నర్ అభినందించారని తెలిపారు.

Last Updated : May 26, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details