ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 15, 2019, 7:00 AM IST

ETV Bharat / briefs

ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలచే విచారణ...

జమ్ము పుల్వామాలోని ఉగ్రదాడిపై కేంద్రం అప్రమత్తమైంది. ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలచే విచారణకు ఆదేశించింది.

ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలచే విచారణ...

ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలచే విచారణ...
జమ్ము ఘటనపై అప్రమత్తమైన కేంద్రం తమ చర్యల్ని ప్రారంభించింది. ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలతో విచారణ జరిపించాలని నిర్నయించింది. దాడి జరిగిన పుల్వామాలోని సంఘటనా స్థలానికి నేడు ఈ బృందాలు చేరుకోనున్నాయి. పూర్తి స్థాయిలో నిశితంగా దర్యాప్తు చేయనున్నారు.

ఉన్నతస్థాయి అధికారులు తమ పర్యటనల్ని రద్దు చేసుకొని రాష్ట్ర భద్రతా పర్యవేక్షణపై దృష్టి పెట్టారు. హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేడు శ్రీనగర్​ వెళ్లనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్, ఇతర నిఘా సంస్థల అధికారులతో మాట్లాడిన ఆయన ఉగ్రదాడిపై తీవ్ర ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details