ETV Bharat / state

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం: ఆరూరి రమేష్​

author img

By

Published : Apr 8, 2021, 9:05 PM IST

ఉమ్మడి వరంగల్​ జిల్లా స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఎమ్మెల్యే క్రికెట్​ ఆడి సందడి చేశారు.

joint warangal cricket tournament, mla aroori ramesh
ఉమ్మడి వరంగల్​ జిల్లా స్థాయి క్రికెట్​ టోర్నమెంట్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్​

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని.. యువత వాటిలో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

క్రీడాకారులతో ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టు​లు బహుకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ అంగోతు అరుణ, తహసీల్దార్​భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని.. యువత వాటిలో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

క్రీడాకారులతో ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టు​లు బహుకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ అంగోతు అరుణ, తహసీల్దార్​భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.