మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని.. యువత వాటిలో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం: ఆరూరి రమేష్
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు.
![మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం: ఆరూరి రమేష్ joint warangal cricket tournament, mla aroori ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11331027-923-11331027-1617889205605.jpg?imwidth=3840)
క్రీడాకారులతో ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టులు బహుకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ అంగోతు అరుణ, తహసీల్దార్భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని.. యువత వాటిలో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
క్రీడాకారులతో ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టులు బహుకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ అంగోతు అరుణ, తహసీల్దార్భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రూ.2వేల కోట్లతో విద్యాపథకం: మంత్రివర్గ ఉపసంఘం