ETV Bharat / state

'అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి'

అవయవదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లిలో 2కె రన్ నిర్వహించారు. ప్లకార్డులతో పట్టణంలు ప్రదర్శనలు చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 9:54 AM IST

అవయవదానంపై అవగాహన
అవయవదానంపై అవగాహన
అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభించారు. తిలక్​ మైదానం నుంచి ఏఎంసీ వరకు పరుగు చేపట్టారు. ఎమ్మెల్యే కూడా హుషారుగా పాల్గొన్నారు. జనహిత సేవ సమితి చేస్తున్న కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఎన్నికల ఆర్భాటాలు... ఉద్యోగ పోరాటాలు


అవయవదానంపై అవగాహన
అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభించారు. తిలక్​ మైదానం నుంచి ఏఎంసీ వరకు పరుగు చేపట్టారు. ఎమ్మెల్యే కూడా హుషారుగా పాల్గొన్నారు. జనహిత సేవ సమితి చేస్తున్న కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఎన్నికల ఆర్భాటాలు... ఉద్యోగ పోరాటాలు


Intro:tg_adb_81_28_2k_run_avb_c7
నేత్ర, అవయవాదానంపై జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో 2 కే పరుగు నిర్వహించారు. ఈ పరుగును ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జనహిత సేవా సేవా సమితి అద్వర్యంలో తిలక్ మైదానం నుంచి ఎఎంసి మైదానం
వరకు పరుగు చేపట్టారు. ఎమ్మెల్యే చిన్నయ్య హుషారుగా వాకర్స్ తో కలిసి పరిగెత్తారు. జనహిత సేవ సమితి చేస్తున్న కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. నేత్ర, అవయవ దానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు. చనిపోయాక నేత్రదానం చేస్తే మరొకరికి పునర్జన్మా లభిస్తుందన్నారు.



Body:బైట్స్
దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
నాదిర్ షా నక్వీ, సామాజిక కార్యకర్త


Conclusion:2కె రన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.