మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయం పనులను నిలిపివేస్తూ బాధిత గ్రామాల ప్రజలు గత 14 రోజులుగా రిలే నిరాహారదీక్షలకు దిగారు. పనులు సాగేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో చర్చించారు.
ముంపు బాధితులతో మంత్రి చర్చలు విఫలం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయం పనులను నిలిపివేస్తూ బాధిత గ్రామాల ప్రజలు గత 14 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. పనులు సాగేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో చర్చించారు. కానీ వారి చర్చలు సఫలం కాలేదు.
![ముంపు బాధితులతో మంత్రి చర్చలు విఫలం minister srinivas goud discus with Land expatriates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6363420-thumbnail-3x2-sdgsd.jpg?imwidth=3840)
తాము సీఎం కేసీఆర్తో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని తమని నమ్మండి అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. కాంగ్రెస్, భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. కానీ వారి చర్చలు సఫలం కాలేదు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'
మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న ఉదండాపూర్ జలాశయం పనులను నిలిపివేస్తూ బాధిత గ్రామాల ప్రజలు గత 14 రోజులుగా రిలే నిరాహారదీక్షలకు దిగారు. పనులు సాగేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారితో చర్చించారు.
తాము సీఎం కేసీఆర్తో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని తమని నమ్మండి అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. కాంగ్రెస్, భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. కానీ వారి చర్చలు సఫలం కాలేదు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'