ETV Bharat / city

'కర్తవ్య, ధర్మ బోధతో కూడిన పుస్తకం 'మహాభారత కల్పతరువు''

author img

By

Published : Feb 11, 2021, 9:44 AM IST

కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రాసిన మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కర్తవ్య, ధర్మ బోధల వంటి అంశాలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు.

Mahabharata kalpataruvu book
మహాభారత కల్పతరువు పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన నివాసంలో మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రచించారు.

శోభనాద్రి.. తన రచనల్లో ఆధ్యాత్మికతతో కూడిన అంశాలను ప్రస్తావించారని వెంకయ్య అన్నారు. కర్తవ్య, ధర్మ బోధనలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు. కులవర్గ విభేదాలు లేవని, ఆధ్యాత్మికతతో అందరూ ఒక్కటై ముందుకు నడవాలని కోరారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన నివాసంలో మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రచించారు.

శోభనాద్రి.. తన రచనల్లో ఆధ్యాత్మికతతో కూడిన అంశాలను ప్రస్తావించారని వెంకయ్య అన్నారు. కర్తవ్య, ధర్మ బోధనలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు. కులవర్గ విభేదాలు లేవని, ఆధ్యాత్మికతతో అందరూ ఒక్కటై ముందుకు నడవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.