ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన నివాసంలో మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రచించారు.
'కర్తవ్య, ధర్మ బోధతో కూడిన పుస్తకం 'మహాభారత కల్పతరువు''
కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రాసిన మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కర్తవ్య, ధర్మ బోధల వంటి అంశాలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు.
!['కర్తవ్య, ధర్మ బోధతో కూడిన పుస్తకం 'మహాభారత కల్పతరువు'' Mahabharata kalpataruvu book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10578662-60-10578662-1613015907399.jpg?imwidth=3840)
శోభనాద్రి.. తన రచనల్లో ఆధ్యాత్మికతతో కూడిన అంశాలను ప్రస్తావించారని వెంకయ్య అన్నారు. కర్తవ్య, ధర్మ బోధనలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు. కులవర్గ విభేదాలు లేవని, ఆధ్యాత్మికతతో అందరూ ఒక్కటై ముందుకు నడవాలని కోరారు.
- ఇదీ చూడండి : సాగు భళా.. రుణం డీలా...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన నివాసంలో మహాభారత కల్పతరువు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి రచించారు.
శోభనాద్రి.. తన రచనల్లో ఆధ్యాత్మికతతో కూడిన అంశాలను ప్రస్తావించారని వెంకయ్య అన్నారు. కర్తవ్య, ధర్మ బోధనలతో కూడిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు. కులవర్గ విభేదాలు లేవని, ఆధ్యాత్మికతతో అందరూ ఒక్కటై ముందుకు నడవాలని కోరారు.
- ఇదీ చూడండి : సాగు భళా.. రుణం డీలా...