ETV Bharat / state

దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల పాదయాత్ర - latest dharna in kadapa dst

కడప జిల్లా చిన్నమండెం మండలంలో ప్రజాసంఘాలు పాదయాత్ర నిర్వహించారు. దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ నిరసన చేసినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

protest in cadapa dst  chinnamandem mandal due to agianst attacks on low cast people
protest in cadapa dst chinnamandem mandal due to agianst attacks on low cast people
author img

By

Published : Jul 12, 2020, 10:28 PM IST

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ నిలువరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రామాంజనేయులు పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ కడప జిల్లా చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడు నుంచి వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నుంచి దళితులపై దాడులు పెరిగాయని చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడుకు చెందిన నక్క ఆంజనేయులును విమర్శించారు.

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ నిలువరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రామాంజనేయులు పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ కడప జిల్లా చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడు నుంచి వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నుంచి దళితులపై దాడులు పెరిగాయని చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడుకు చెందిన నక్క ఆంజనేయులును విమర్శించారు.

ఇదీ చూడండి:

ఆ పథకం పేరును రైతు దగా పథకంగా మార్చండి: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.