ETV Bharat / state

సీఎం రమేష్ స్వగ్రామంలో కూరగాయల పంపిణీ - పోట్లదుర్తిలో లాక్​డౌన్

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. కడప జిల్లా పోట్లదుర్తిలోని పేదలకు భాజాపా ఎంపీ సీఎం రమేష్.. కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Distribution of Vegetables in CM Ramesh village  at kadapa
ఎంపీ. సీఎం రమేష్ స్వగ్రామంలో కూరగాయల పంపిణీ
author img

By

Published : Apr 6, 2020, 2:26 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో భాజాపా ఎంపీ సీఎం రమేష్.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీ లాడ్స్​ నిధుల నుంచి ప్రధానమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు, తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రెండు కోట్లు.. కడప జిల్లా కలెక్టర్​కు రూ. 50 లక్షలను అందచేసినట్టు తెలిపారు. ఇంకా సహాయం కావలంటే అందిస్తానని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో భాజాపా ఎంపీ సీఎం రమేష్.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీ లాడ్స్​ నిధుల నుంచి ప్రధానమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు, తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రెండు కోట్లు.. కడప జిల్లా కలెక్టర్​కు రూ. 50 లక్షలను అందచేసినట్టు తెలిపారు. ఇంకా సహాయం కావలంటే అందిస్తానని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి:

పూర్వ విద్యార్థుల సాయం.. పోలీసులు, విలేకర్లకు భోజనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.