ETV Bharat / state

గెలిపిస్తే.. భీమవరానికి విమానాశ్రయం తీసుకొస్తా: నాగబాబు

author img

By

Published : Apr 2, 2019, 7:39 PM IST

భీమవరం ప్రజలకు నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు వరాల జల్లు కురిపించారు. భీమవరానికి ఎయిర్​పోర్ట్, ఐటీ పార్క్  తీసుకొస్తామన్నారు. ప్రజలు కోరిన చోట వంద అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

నాగబాబు
నాగబాబు
భీమవరం ప్రజలకు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పెరు పెడతానని హామీ ఇచ్చారు. భీమవరంలో ప్రజలు కోరిన చోట వంద అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. భీమవరానికి ఎయిర్ పోర్ట్, ఐటీ పార్క్ తీసుకొస్తామన్నారు. డొక్కా సీతమ్మ పేరుమీద మహిళా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో తాగునీటి, డంపింగ్ యార్డ్ సమస్యలను పరష్కరించడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. విజ్జేశ్వరం నుంచి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని గ్రామాలకు పైప్​లైన్​ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. యనమదుర్రు డ్రైయిన్ కాలుష్యాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

ఆంధ్రప్రదేశ్​కు ఇస్తే.... అందరూ అడుగుతారు!

నాగబాబు
భీమవరం ప్రజలకు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పెరు పెడతానని హామీ ఇచ్చారు. భీమవరంలో ప్రజలు కోరిన చోట వంద అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. భీమవరానికి ఎయిర్ పోర్ట్, ఐటీ పార్క్ తీసుకొస్తామన్నారు. డొక్కా సీతమ్మ పేరుమీద మహిళా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో తాగునీటి, డంపింగ్ యార్డ్ సమస్యలను పరష్కరించడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. విజ్జేశ్వరం నుంచి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని గ్రామాలకు పైప్​లైన్​ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. యనమదుర్రు డ్రైయిన్ కాలుష్యాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

ఆంధ్రప్రదేశ్​కు ఇస్తే.... అందరూ అడుగుతారు!

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ సాలూరు మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇ ఆర్ పిభంజ్ దేవ్ కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కలిసి జోస్ గా బైక్ ర్యాలీ నిర్వహించారు సాలూరు నుండి బయలుదేరి మామిడిపల్లి మరి పల్లి నందిగామ కురు కోటి నేరెళ్ల వలస ఒరిస్సా వివాదాస్పద గ్రామమైన సంతలో బైక్ ర్యాలీ చేయడం వలన గిరిజనులు సంతోషంతో జెండా పట్టుకుని తెలుగుదేశం పాటలకు డాన్స్ చేసి తప్పకుండా చంద్రన్న గెలిపిస్తామని ఉత్సాహంతో చెప్పారు


Body:h


Conclusion:y

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.