ETV Bharat / state

పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​

author img

By

Published : Jan 2, 2021, 5:06 PM IST

చిత్తూరు జిల్లాలోని నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలను ఎస్ఈసీ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు.

sec-ramesh-kumar-visited-two-temples-in-chittoor-district
ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఆలయాల సందర్శన


చిత్తూరు జిల్లా నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. సురుటుపల్లిలోని పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్​ఈసీ... అనంతరం నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:


చిత్తూరు జిల్లా నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. సురుటుపల్లిలోని పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్​ఈసీ... అనంతరం నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

నేతల పోటాపోటీ పర్యటనలు..దద్దరిల్లిన రామతీర్థం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.