ETV Bharat / state

సాగర తీరంలో కరోనాపై అవగాహన

author img

By

Published : Mar 7, 2020, 10:04 AM IST

కరోనా వైరస్​పై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సైకత శిల్పం వద్ద ఉచితంగా మాస్కులు, హోమియోపతి మందులను పంపిణీ చేశారు. భయాందోళనలకు గురికాకుండా చిన్నపాటి జాగ్రత్తలను తీసుకుంటే కరోనా నుంచి తప్పించుకోవచ్చంటున్న వాసుపల్లి గణేష్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

tdp mla vasupalli ganesh kumar
విశాఖ సాగర తీరంలో కరోనాపై ఆవగాహన
విశాఖ సాగర తీరంలో కరోనాపై ఆవగాహన

విశాఖ సాగర తీరంలో కరోనాపై ఆవగాహన

ఇవీ చూడండి...

విశాఖలోని కాపులుప్పాడ కొండపై సచివాలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.