ETV Bharat / state

ప్రకృతితో పది కాలాలు చల్లగా..: విశాఖ ఎంపీ

విశాఖ ఆర్కె బీచ్​లో ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉదయపు నడకకు వచ్చన వారికి మొక్కలు పంపిణీ చేశారు.

author img

By

Published : Jun 7, 2019, 12:36 PM IST

మొక్కలు పంపిణీ చేస్తున్న విశాఖ ఎంపీ

ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆర్కె బీచ్​లో ఇండియన్ బ్యాంకు చేపట్టిన గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష యాభై వేల మొక్కలు పంపిణీ చేశారు. బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చిన పలువురికి ఎంపీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు.

గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమం

ఇదీ చదవండి...25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం

ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆర్కె బీచ్​లో ఇండియన్ బ్యాంకు చేపట్టిన గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష యాభై వేల మొక్కలు పంపిణీ చేశారు. బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చిన పలువురికి ఎంపీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు.

గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమం

ఇదీ చదవండి...25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండలం లోని మామిడిపల్లి గ్రామం లో లో స్వచ్ఛంద సేవా సంస్థ ఇంటింటా సర్వే జరిగింది ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలోని అంగన్వాడి కేంద్రం లోని వారికి మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు న్యూ ట్రీ హబ్ మంజూరైన విషయం తెలిసిందే జిల్లాలో సాలూరు భద్రగిరి ప్రాజెక్టు మాత్రమే ఇందుకు ఎంపిక చేశారు ఈ బాధ్యతలను స్వచ్ఛంద సేవా సంస్థ కు అప్పగించారు ఆ సంస్థకు చెందిన బృంద సభ్యులు ఈరోజు మామిడిపల్లి గ్రామం లో ఇంటింటి సర్వే చేశారు అంగన్వాడీల ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణీలు బాలింతలు చిన్నారులు ఆరోగ్య పరిస్థితి ఎత్తు బరువు వంటి వివరాలను సేకరించారు


Body:y


Conclusion:h

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.