ETV Bharat / state

రథసప్తమి పర్వదినం.. విద్యార్థుల సూర్య నమస్కారం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలోని విద్యార్థి, విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ జగదీశ్వరరావు తెలిపారు.

surya namaskaram in etcherla iiit
రథసప్తమి పర్వదినం.. విద్యార్థుల సూర్య నమస్కారాలు
author img

By

Published : Feb 19, 2021, 4:46 PM IST

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలోని విద్యార్థి, విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా.. కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ జగదీశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలోని విద్యార్థి, విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా.. కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ జగదీశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

వైభవంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.