ETV Bharat / state

ఆరెంజ్​ జోన్​లోని వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో ఆరెండ్​ జోన్​లో చిక్కుకున్న 347 మంది వలసకూలీలను శుక్రవారం వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు అధికారులు చేశారు. 50 రోజుల పాటు లాక్​డౌన్​ కారణంగా ఉండిపోయారు. వీరిని వాళ్ల ఇళ్లకు పంపాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.

orange zone migrant workers going to their home town by collector orders in prakasam district
ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు తరలిస్తున్న అధికారుల, పోలసులు
author img

By

Published : May 2, 2020, 9:46 AM IST

ప్రకాశం జిల్లాలో ఆరెంజ్​ జోన్​ కింద ఉన్న జే.పంగులూరు మండలంలో పనుల కోసం కర్నూలు జిల్లా వాసులు 50 రోజుల క్రితం మండలానికి వచ్చారు. లాక్​డౌన్​ నేపథ్యంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 347 మంది వలస కూలీలను తిరిగి వారి స్థలానికి పంపాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పంపించడం జరిగింది.

orange zone migrant workers going to their home town by collector orders in prakasam district
ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు తరలిస్తున్న అధికారుల, పోలసులు

ప్రకాశం జిల్లాలో ఆరెంజ్​ జోన్​ కింద ఉన్న జే.పంగులూరు మండలంలో పనుల కోసం కర్నూలు జిల్లా వాసులు 50 రోజుల క్రితం మండలానికి వచ్చారు. లాక్​డౌన్​ నేపథ్యంలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 347 మంది వలస కూలీలను తిరిగి వారి స్థలానికి పంపాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పంపించడం జరిగింది.

orange zone migrant workers going to their home town by collector orders in prakasam district
ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు తరలిస్తున్న అధికారుల, పోలసులు

ఇదీ చదవండి :

ఎట్టకేలకు... స్వస్థలాలకు వలస కూలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.