గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఏర్పాటు చేసిన మదర్సా ప్రారంభోత్సవంలో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. నల్లపాడులోని రాజీవ్ గృహకల్పకు చెందిన ప్రజలు.. ఆమెను అడ్డుకున్నారు. సమస్యలు వివరించారు.
స్థానికంగా చెత్తాచెదారం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన చెందారు. స్పందించిన హోంమంత్రి.. కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని త్వరతిగతిన తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.
ఇదీ చదవండి: