ETV Bharat / state

శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం

గుంటూరు జిల్లా బాపట్లలో భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శ్రీరామచంద్రునిగా భక్తులకు దర్శనమిచ్చారు.

author img

By

Published : May 14, 2019, 6:46 AM IST

శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం



గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రునిగా భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కన్నులపండువగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం



గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామచంద్రునిగా భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కన్నులపండువగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీరామచంద్రునిగా భావనారాయణస్వామి దర్శనం

ఇవీ చదవండి.

ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరవు !

Ratlam (MP), May 13 (ANI): A group of people, including several women shook their legs after Prime Minister Narendra Modi ended his public rally in Madhya Pradesh's Ratlam on Monday. Congress' Priyanka Gandhi is also holding various rallies in parts of Madhya Pradesh. The fourth and last phase of Lok Sabha polls in the state will be held on May 19.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.