ETV Bharat / state

కృష్ణవరంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ - తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ వార్తలు

వైకాపాకు చెందిన చాగంటి రాజాకు.. తెదేపాకు చెందిన పల్లయ్యకు మధ్య జరిగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరంలో చోటు చేసుకున్న ఘటనాస్థలిని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించి.. నిందితులపై చర్యలకు డిమాండ్ చేశారు.

ysrcp and tdp communities in Krishnavaram
వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 8, 2021, 3:28 PM IST

వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

తూర్పుగోదావరి జిల్లా.. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపాకు చెందిన చాగంటి రాజాకు తెదేపాకు చెందిన పల్లయ్యకు మధ్య వివాదం జరిగింది. వైకాపా వర్గీయులు తెదేపా నాయకుల ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ద్విచక్ర వాహనాలూ ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న వారిపై చర్యలకు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి...

తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్

వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

తూర్పుగోదావరి జిల్లా.. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపాకు చెందిన చాగంటి రాజాకు తెదేపాకు చెందిన పల్లయ్యకు మధ్య వివాదం జరిగింది. వైకాపా వర్గీయులు తెదేపా నాయకుల ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ద్విచక్ర వాహనాలూ ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న వారిపై చర్యలకు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి...

తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.