ETV Bharat / state

పుత్తూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. నగరి ఎమ్మెల్యే ఆగ్రహం! - దళితుల కల్యాణ మండపాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి... జిల్లా పాలనాధికారి భరత్ గుప్తాను కలిసి కల్యాణ మండపం విషయం గురించి చర్చించారు. అనంతరం మండపానికి కేటాయించిన స్థలాన్ని వారు పరిశీలించారు.

Deputy CM Narayanaswamy inspected the dalit wedding hall construction place in chittor district
దళితుల కల్యాణ మండప స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
author img

By

Published : May 27, 2020, 9:57 AM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో... డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం... జిల్లా పాలనాధికారి భరత్​గుప్తాను కలిశారు. దళితుల కల్యాణ మండపం విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ట్రస్ట్ భవన్​ వెనుక ఉన్న ఆర్టీసీ స్థలాన్ని... కల్యాణ మండపానికి కేటాయించగా దాన్ని వారు పరిశీలించారు.

సంబంధిత ఫైలును తనకు పంపాలని తహసీల్దార్ జయరాములుకు కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. ఈ విషయంపై నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని పత్రికలు, చానల్లో వాయిస్ మెసేజ్ పెట్టడం వివాదంగా మారింది.

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో... డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం... జిల్లా పాలనాధికారి భరత్​గుప్తాను కలిశారు. దళితుల కల్యాణ మండపం విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ట్రస్ట్ భవన్​ వెనుక ఉన్న ఆర్టీసీ స్థలాన్ని... కల్యాణ మండపానికి కేటాయించగా దాన్ని వారు పరిశీలించారు.

సంబంధిత ఫైలును తనకు పంపాలని తహసీల్దార్ జయరాములుకు కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. ఈ విషయంపై నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని పత్రికలు, చానల్లో వాయిస్ మెసేజ్ పెట్టడం వివాదంగా మారింది.

ఇదీ చదవండి:

సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.