ETV Bharat / state

'ఉదారుడు.. ఉద్దీప్ సిన్హా'

author img

By

Published : May 29, 2020, 6:43 PM IST

Updated : May 29, 2020, 7:07 PM IST

బిచ్చగాళ్లను చూస్తే...రూపాయో..రెండో ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోతారు. కానీ ఓ దివ్యాంగుడు మాత్రం వారికి స్నానం చేయించి... దుస్తులు, ఆహారం అందించి మానవత్వాన్ని చాటాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన... ఉద్దీప్ సిన్హా ... లాక్​డౌన్ అమలు నుంచి పేదలకు నిత్యావసరాలు అందజేస్తూ...నిరాశ్రయులకు ఆహారాన్ని అందిస్తూ ఉదారతను చాటుతున్నాడు.

uddip sinha helped to beggers at kalyanadurgam
ఉద్దీప్ సిన్హా
కళ్యాణదుర్గంలో బిచ్చగాళ్లకు ఉద్దీప్ సిన్హాసాయం చేస్తున్న

పలువురికి సహాయపడుతూ...ఆకలితో ఉన్నవారికి అన్నంపెడుతూ..ఓ దివ్యాంగుడు తన దాతృత్వాన్ని చాటుతున్నాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్దీప్ సిన్హా అనే దివ్యాంగుడు లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఆపన్నులకు, బిచ్చగాళ్లకు సేవ చేస్తున్నాడు. పేదలకు అన్నదానంతోపాటు... వలస కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పట్టణంలోని కొంతమంది బిచ్చగాళ్లకు క్షవరం, స్నానం చేయించి..వారికి దుస్తులను అందించాడు. వారు తినడానికి భోజన ఏర్పాట్లు ..చేసి మానవత్వాన్ని చాటాడు. ఉద్దీప్ సిన్హా.. సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదీచూడండి. 'శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు'

కళ్యాణదుర్గంలో బిచ్చగాళ్లకు ఉద్దీప్ సిన్హాసాయం చేస్తున్న

పలువురికి సహాయపడుతూ...ఆకలితో ఉన్నవారికి అన్నంపెడుతూ..ఓ దివ్యాంగుడు తన దాతృత్వాన్ని చాటుతున్నాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్దీప్ సిన్హా అనే దివ్యాంగుడు లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఆపన్నులకు, బిచ్చగాళ్లకు సేవ చేస్తున్నాడు. పేదలకు అన్నదానంతోపాటు... వలస కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పట్టణంలోని కొంతమంది బిచ్చగాళ్లకు క్షవరం, స్నానం చేయించి..వారికి దుస్తులను అందించాడు. వారు తినడానికి భోజన ఏర్పాట్లు ..చేసి మానవత్వాన్ని చాటాడు. ఉద్దీప్ సిన్హా.. సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదీచూడండి. 'శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు'

Last Updated : May 29, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.