ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలేరో, విద్యార్థులకు గాయాలు - మోటర్ సైకిల్​ను ఢీకొన్న బొలేరో వాహనం ముగ్గురికి గాయాలు వార్తలు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. మోటార్ సైకిల్​పై కళాశాలకు వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

three students gets injured in accident occured at ananthapur district
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు
author img

By

Published : Jan 31, 2020, 3:04 PM IST

ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను బొలేరో వాహనం ఢీకొట్టింది. దేవరాజ్, శివకుమార్, రోజా అనే ముగ్గురు విద్యార్థులు మోటార్ సైకిల్​పై కళాశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఆయిల్ ట్యాంకర్ బోల్తా... ఇద్దరికి గాయాలు

ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను బొలేరో వాహనం ఢీకొట్టింది. దేవరాజ్, శివకుమార్, రోజా అనే ముగ్గురు విద్యార్థులు మోటార్ సైకిల్​పై కళాశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఆయిల్ ట్యాంకర్ బోల్తా... ఇద్దరికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.