ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 15మంది అరెస్ట్

author img

By

Published : May 26, 2021, 6:03 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ - సోమందేపల్లి మధ్యలో గల అటవీ ప్రాంతంలో.. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ నూతన సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

police raids on poker site
police raids on poker site

అనంతపురం జిల్లా పెనుకొండ - సోమందేపల్లి మధ్యలో గల అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి.. 16 చరవాణీలు, 18 ద్విచక్ర వాహనాలు, రూ.1,40,830నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ నూతన సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా పెనుకొండ - సోమందేపల్లి మధ్యలో గల అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి.. 16 చరవాణీలు, 18 ద్విచక్ర వాహనాలు, రూ.1,40,830నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ నూతన సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రేపు, ఎల్లుండి మహానాడు: నేతలు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.