ETV Bharat / state

చిరుత మృతి.. దర్యాప్తు చేస్తున్న అధికారులు - ananthapur district latest news

కంబదూరు మండలంలోని కొండ వెనుకవైపు.. ఓ చిరుత చనిపోయింది. ఆ ప్రాంతాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. చిరుత మృత దేహాన్ని పంచనామాకు తరలించారు.

cheetha died in kambaduru mandal and officers send body to post mortem
కొండ వైనుకవైపు అనుమానాస్పదంగా చిరుత మృతి
author img

By

Published : May 17, 2020, 10:49 AM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలోని కొండ వెనుకవైపు ఓ చిరుత మృతి చెందింది. చిరుత మృతి చెందిన ఈ ప్రాంతాన్ని స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు.

పంచనామా చేయించి ఖననానికి సన్నాహాలు చేస్తున్నారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వేటగాళ్లు ఎవరైనా చంపారా? విషప్రయోగం జరిగిందా.. అన్న కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలోని కొండ వెనుకవైపు ఓ చిరుత మృతి చెందింది. చిరుత మృతి చెందిన ఈ ప్రాంతాన్ని స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు.

పంచనామా చేయించి ఖననానికి సన్నాహాలు చేస్తున్నారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వేటగాళ్లు ఎవరైనా చంపారా? విషప్రయోగం జరిగిందా.. అన్న కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

కాన్పు వికటించి గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.