ETV Bharat / city

రెబల్​ ఎంపీ వ్యవహారం: దిల్లీకి చేరిన వైకాపా ఎంపీలు - raghurama krishnaraju news

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీలు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏడుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే దిల్లీ చేరుకున్నారు.

రఘురామకృష్ణమరాజుపై ఫిర్యాదుకు దిల్లీకి పయనమైన వైకాపా ఎంపీలు
రఘురామకృష్ణమరాజుపై ఫిర్యాదుకు దిల్లీకి పయనమైన వైకాపా ఎంపీలు
author img

By

Published : Jul 3, 2020, 10:43 AM IST

Updated : Jul 3, 2020, 2:25 PM IST

వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ ఎంపీలు దిల్లీకి వెళ్లారు. విజయసాయిరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీలు.. కాసేపట్లో లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాతో భేటీ కానున్నారు. అనంతరం భాజపా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి..

వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ ఎంపీలు దిల్లీకి వెళ్లారు. విజయసాయిరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీలు.. కాసేపట్లో లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాతో భేటీ కానున్నారు. అనంతరం భాజపా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి..

సీఎం జగన్​ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనిపిస్తోంది: రఘురామకృష్ణరాజు

Last Updated : Jul 3, 2020, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.