ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 2,918 కరోనా కేసులు.. 24 మరణాలు - ఏపీలో కరోనా కేసుల అప్డేట్

తాజా కరోనా కేసులు
తాజా కరోనా కేసులు
author img

By

Published : Oct 19, 2020, 6:27 PM IST

Updated : Oct 19, 2020, 7:29 PM IST

18:26 October 19

తాజా కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ తాజాగా 2,918 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలపి బాధితుల సంఖ్య 7,86,050 కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 24 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,453 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,44,532 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 38,979 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 61,330 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటి వరకు మెుత్తం 71.27 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి 468, పశ్చిమగోదావరి 447, చిత్తూరు 380, గుంటూరు 333, ప్రకాశం 308, అనంతపురం 218, కడప 155, శ్రీకాకుళం 143, విశాఖ 120, నెల్లూరు 119, కృష్ణా 117, కర్నూలు 66, విజయనగరం 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

కృష్ణా 4, గుంటూరు 4, విశాఖ 4, చిత్తూరు 4, కడప 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, ప్రకాశం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి:

300 కోట్ల మందికి వ్యాక్సిన్ అందని ద్రాక్షే!

18:26 October 19

తాజా కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ తాజాగా 2,918 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలపి బాధితుల సంఖ్య 7,86,050 కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 24 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,453 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,44,532 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 38,979 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 61,330 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటి వరకు మెుత్తం 71.27 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి 468, పశ్చిమగోదావరి 447, చిత్తూరు 380, గుంటూరు 333, ప్రకాశం 308, అనంతపురం 218, కడప 155, శ్రీకాకుళం 143, విశాఖ 120, నెల్లూరు 119, కృష్ణా 117, కర్నూలు 66, విజయనగరం 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

కృష్ణా 4, గుంటూరు 4, విశాఖ 4, చిత్తూరు 4, కడప 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, ప్రకాశం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ఇదీ చదవండి:

300 కోట్ల మందికి వ్యాక్సిన్ అందని ద్రాక్షే!

Last Updated : Oct 19, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.