ETV Bharat / city

'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే అంగీకరించేది లేదు' - ysrcp on mptc elctions at andhra pradesh

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే అంగీకరించబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణలపై ఎన్ని సార్లు తనిఖీ చేసినా ఎక్కడా అక్రమాలు ఉండవని స్పష్టం చేశారు.

sajjala  rama krishna reddy commments on MPTC, ZPTC elections
sajjala rama krishna reddy commments on MPTC, ZPTC elections
author img

By

Published : Feb 18, 2021, 7:49 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మాట్లాడుతున్న సజ్జల

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే అంగీకరించేది లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైనతే కోర్టుకు వెళతామని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణలపై ఎన్ని సార్లు తనిఖీ చేసినా ఎక్కడా అక్రమాలు ఉండవని తేల్చి చెప్పారు.

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో 2426 స్థానాల్లో వైకాపా మద్దతుదారులు గెలిచారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడో దశలో తెదేపా మద్దతుదారులు 527 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారని తెలిపారు. వైకాపా మద్దతుతో గెలిచిన అభ్యర్థుల ఫొటోలు వివరాలన్నింటినీ వెబ్​సైట్లో పొందుపరిచామని... ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి:

'వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలి'

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మాట్లాడుతున్న సజ్జల

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తే అంగీకరించేది లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైనతే కోర్టుకు వెళతామని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణలపై ఎన్ని సార్లు తనిఖీ చేసినా ఎక్కడా అక్రమాలు ఉండవని తేల్చి చెప్పారు.

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో 2426 స్థానాల్లో వైకాపా మద్దతుదారులు గెలిచారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడో దశలో తెదేపా మద్దతుదారులు 527 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారని తెలిపారు. వైకాపా మద్దతుతో గెలిచిన అభ్యర్థుల ఫొటోలు వివరాలన్నింటినీ వెబ్​సైట్లో పొందుపరిచామని... ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి:

'వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.