గవర్నర్ (ap governor) వ్యక్తిగత భద్రత పర్యవేక్షించే ఏడీసీ మాధవ్రెడ్డి బదిలీ అయ్యారు. విజిలెన్స్ (vigilance) విభాగంలో ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా కె. ఈశ్వర్రావును నియమిస్తూ ఆదేశాలు చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: