ETV Bharat / snippets

క్రికెట్​ ఫ్యాన్స్ ఇది విన్నారా? వాంఖడేకు ఫ్రీ ఎంట్రీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 1:26 PM IST

Team India Players Felicitation
Team India (Associated Press)

Team India Players Felicitation: టీ20 వరల్డ్​కప్ నెగ్గి స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా ప్లేయర్లను బీసీసీఐ సన్మానించనుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ ఈవెంట్​ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్​కు ముంబయి క్రికెట్ అసోసియేషన్ గుడ్​న్యూస్ చెప్పింది. ఈ ఈవెంట్​కు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

'సన్మాన కార్యక్రమానికి మేం ఆడియెన్స్​కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాం. స్టేడియంలోకి వచ్చేందుకు ఎలాంటి టికెట్ కొనుగోలు చేయనక్కర్లేదు. అయితే ముందుగా స్టేడియం వద్దకు చేరుకున్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. టీమ్ఇండియాకు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈవెంట్​లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం' అని ఎమ్​సీఏ అధికారి చెప్పారు.

Team India Players Felicitation: టీ20 వరల్డ్​కప్ నెగ్గి స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా ప్లేయర్లను బీసీసీఐ సన్మానించనుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ ఈవెంట్​ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్​కు ముంబయి క్రికెట్ అసోసియేషన్ గుడ్​న్యూస్ చెప్పింది. ఈ ఈవెంట్​కు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

'సన్మాన కార్యక్రమానికి మేం ఆడియెన్స్​కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాం. స్టేడియంలోకి వచ్చేందుకు ఎలాంటి టికెట్ కొనుగోలు చేయనక్కర్లేదు. అయితే ముందుగా స్టేడియం వద్దకు చేరుకున్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. టీమ్ఇండియాకు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈవెంట్​లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం' అని ఎమ్​సీఏ అధికారి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.