తెలంగాణ

telangana

ETV Bharat / state

వరినాట్లు వేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​, కలెక్టర్ ఆమోయ్ కుమార్

సూర్యాపేట జిల్లా తంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ వరినాట్లు వేశారు. తుంగతుర్తిలో రైతులతో కలిసి పొలం పనులు చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కలెక్టర్​ ఆమోయ్ కుమార్ కూడా రైతుకూలీగా మారిపోయారు.

By

Published : Aug 6, 2019, 7:15 PM IST

వరినాట్లు వేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పొలంలో వరినాట్లు వేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో పర్యటిస్తున్న కిశోర్​ వ్యవసాయ కూలీగా మారిపోయారు. రైతులతో కలసి సరదాగా వరినాట్లు వేశారు. ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, పీడీ కిరణ్ కుమార్, జడ్పీఛైర్మన్​ గుజ్జ దీపికా సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా వరినాట్లు వేశారు. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వరినాట్లు వేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​

ABOUT THE AUTHOR

...view details