ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 10 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో సకాలంలో పడే విధంగా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారని అన్నారు. దళారుల బారిన పడి నష్టపోకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీడీ
సూర్యాపేట జిల్లాలో రైతు పండించిన అన్నిరకాల ధాన్యం కొనుగోలు చేసే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తెలిపారు. అవసరం ఉన్న చోట మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 10 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో సకాలంలో పడే విధంగా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారని అన్నారు. దళారుల బారిన పడి నష్టపోకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది