సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లింగమయ్య కాలనీకి చెందిన అక్షయ అనే పదకొండేళ్ల బాలికను జ్వరం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ చిన్నారి జ్వరం తగ్గకపోగా మరింత విషమించి మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బాలికకు నయం కాకపోగా విషజ్వరంతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది