తెలంగాణ

telangana

ETV Bharat / state

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బాలికకు నయం కాకపోగా విషజ్వరంతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

By

Published : Sep 21, 2019, 6:11 PM IST

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ లింగమయ్య కాలనీకి చెందిన అక్షయ అనే పదకొండేళ్ల బాలికను జ్వరం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ చిన్నారి జ్వరం తగ్గకపోగా మరింత విషమించి మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

ABOUT THE AUTHOR

...view details