తెలంగాణ

telangana

ETV Bharat / state

మేనమామపై అల్లుడు హత్యాయత్నం

పాత కక్షలతో మేనమామపై మేనల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

By

Published : Aug 21, 2019, 9:05 AM IST

కుటుంబ సభ్యులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని సులెమాన్​నగర్​కు చెందిన​ నయీమ్​ అనే వ్యక్తిపై అతని మేనల్లుడు కత్తెరతో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన నయీమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షలతోనే దాడికి యత్నించిన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మేనమామపై అల్లుడు అత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details