తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొని డీసీఎం బోల్తా, ముగ్గురికి గాయాలు

ఓ డీసీఎం అదుపుతప్పి డివైడర్​ను​ ఢీకొని బోల్తాపడిన సంఘటన మేడ్చల్​ జిల్లా కుషాయిగూడలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

By

Published : Apr 17, 2019, 11:42 AM IST

డివైడర్​ను ఢీకొని డీసీఎం బోల్తా

డివైడర్​ను ఢీకొని డీసీఎం బోల్తా

మేడ్చల్​ జిల్లా కుషాయిగూడ పీఎస్​ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రమాదం జరిగింది. నీటి క్యాన్లతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details