మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పీఎస్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రమాదం జరిగింది. నీటి క్యాన్లతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
డివైడర్ను ఢీకొని డీసీఎం బోల్తా, ముగ్గురికి గాయాలు
ఓ డీసీఎం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడిన సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
డివైడర్ను ఢీకొని డీసీఎం బోల్తా