తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'

భాజపా నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్​ కలెక్టర్​ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

By

Published : Aug 30, 2019, 4:48 PM IST

Updated : Aug 30, 2019, 8:25 PM IST

'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'

భావస్వేచ్ఛను హరించేలా తెరాస నేతలు తమపై కేసులు పెడుతున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాషాయ పార్టీ నేతలపై అక్రమకేసులు ఎత్తివేయాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సబ్​కలెక్టర్​ రాహుల్​ రాజ్​కు వినతిపత్రం అందజేశారు.

Last Updated : Aug 30, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details