తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి'

అవయవదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లిలో 2కె రన్ నిర్వహించారు. ప్లకార్డులతో పట్టణంలు ప్రదర్శనలు చేశారు.

By

Published : Mar 28, 2019, 9:54 AM IST

అవయవదానంపై అవగాహన

అవయవదానంపై అవగాహన
అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జనహిత సేవా సమితి 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభించారు. తిలక్​ మైదానం నుంచి ఏఎంసీ వరకు పరుగు చేపట్టారు. ఎమ్మెల్యే కూడా హుషారుగా పాల్గొన్నారు. జనహిత సేవ సమితి చేస్తున్న కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఎన్నికల ఆర్భాటాలు... ఉద్యోగ పోరాటాలు


ABOUT THE AUTHOR

...view details