తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగు పడి మృతి చెందిన ఉపాధి హామీ కూలీ

ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : May 30, 2019, 11:23 AM IST

పిడుగుపడి వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పిడుగుపాటుకు పెద్దపాక జనార్దన్ మృతి చెందాడు. ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడి జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతినికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పిడుగుపడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details