తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్షేమ పథకాల వల్లే గెలుపు సాధ్యమైంది'

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్లే తమ గెలుపు సాధ్యమైందని కరీంనగర్ జడ్పీ ఛైర్​పర్సన్ కె. విజయ తెలిపారు.

By

Published : Jun 9, 2019, 9:11 AM IST

'సంక్షేమ పథకాల వల్లే గెలుపు సాధ్యమైంది'

గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు మౌళిక సదుపాయాల కల్పనకు తనవంతు ప్రయత్నం చేస్తానని కరీంనగర్ జడ్పీ ఛైర్‌పర్సన్‌ కె.విజయ తెలిపారు. గత ఐదేళ్లలో జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే నిధుల కోసం ఎమ్మెల్యే సహకారంతో... గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.

'సంక్షేమ పథకాల వల్లే గెలుపు సాధ్యమైంది'

ABOUT THE AUTHOR

...view details