కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
దేశంలో కిడ్నీ వ్యాధుల వల్ల ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. సరైన నియమాలు పాటిస్తే వాటిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో 2కె వాక్ను నిర్వహించారు. ఈ నడకలో యువకులు, పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధులు
ఇవీ చూడండి :గొప్ప విజ్ఞాన కేంద్రంగా వర్ధిల్లాలి: ఈటల