ఉప్పల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల క్రీడాసందడి
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్ కదా ఏ జట్ల మధ్య పోటీయో అనుకుంటే పొరపాటే. పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహంగా గడిపారు.
ఉప్పల్ మైదానంలో ఆడుతున్న లాయర్లు
ఇవీ చూడండి:ఐదోసారి మహిళా ఫుట్బాల్ టైటిల్ భారత్ కైవసం