పర్యటక మార్గాలపై ప్రత్యేక దృష్టి...
నాణ్యతలో రాజీ లేదు
నగరంలో మెరుగైన రోడ్ల నిర్వాహణ, మరమ్మతులపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం
పర్యటకులను ఆకర్షించేందుకు చార్మినార్, గోల్కొండ తదితర చారిత్రక కట్టడాలకు వెళ్లే మార్గాల్లోని రోడ్ల నిర్వహణపై కమిషనర్ ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, జలమండలి నిర్వాహణ విభాగం డైరెక్టర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో సిద్దిపేట బేష్
Last Updated : Mar 8, 2019, 11:57 AM IST