తెలంగాణ

telangana

ETV Bharat / state

టికెట్​ కోసం దరఖాస్తులు

ఎంపీ టికెట్​ కోసం కాంగ్రెస్​ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆదివారం గాంధీభవన్​కు 25కు పైగా అర్జీలు వచ్చాయి.

By

Published : Feb 10, 2019, 7:58 PM IST

గాంధీభవన్

టికెట్​ కోసం దరఖాస్తులు
వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి కాంగ్రెస్​ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆదివారం గాంధీభవన్​కు 25కు పైగా అర్జీలు వచ్చాయి. ఖమ్మం నుంచి వీహెచ్​, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవి, మహబుూబాబాద్​ నుంచి బెల్లయ్య, బలరామ్​ నాయక్​, నల్గొండ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, వరంగల్‌ నుంచి సిరిపురం ఇంధిర దరఖాస్తులు చేశారు. మరో రెండు రోజుల పాటు అర్జీలు తీసుకోనున్నారు.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details