తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి.. మరో ఇద్దర్ని కాపాడిన స్థానికులు

ఈత కోసం చెరువుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణసాగర్​లో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు చెరువులోకి దిగగా... స్థానికులు ఇద్దరిని కాపాడారు.

By

Published : Feb 23, 2020, 5:36 PM IST

a man went for swimming and died
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి.. ఇద్దరు క్షేమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం ముగ్గురు వ్యక్తులు చెరువుకు వెళ్లగా... ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గమనించి ఇద్దరిని కాపాడారు. చాలా సేపు పడవలో గాలించగా... పొన్నాల శ్రీధర్​ మృతదేహం లభించింది. మృతుడు సారపాకలోని ఐటీసీ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి.. ఇద్దరు క్షేమం

ABOUT THE AUTHOR

...view details