తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనుపమకు ఏమైంది.. ఎవరిని మిస్ అవుతుంది?

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే అనుపమ పరమేశ్వరన్ "మిస్ యూ ఆల్" అంటూ ఓ వీడియో పెట్టింది. ఆమెకు ఏమైందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

By

Published : Aug 20, 2019, 2:32 PM IST

Updated : Sep 27, 2019, 3:58 PM IST

అనుపమ

అనుపమ పరమేశ్వరన్.. ఇటీవలే బెల్లంకొండ సురేశ్​తో కలిసి 'రాక్షసుడు' చిత్రంలో నటించి మరో హిట్​ను ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తీరిక లేకుండా ఉండే ఈ కేరళ కుట్టి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

బుంగమూతి పెట్టి.. బాధగా "మిస్ యూ ఆల్" అంటూ కామెంట్ పెట్టింది అనుపమ.

అయితే అనుపమకు ఏమైంది అంటూ కొంత మంది సామాజిక మాధ్యమాల్లో విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ఎవరినో మిస్ అవుతుందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

ప్రస్తుతం కన్నడలో పునీత్ రాజ్​కుమార్ సరసన 'నట సార్వభౌమ' చిత్రంలో నటిస్తోంది. శాండిల్​వుడ్​లో ఆమెకిదే తొలిచిత్రం. 'నిన్నుకోరి' తమిళ రీమేక్​, మలయాళంలో దుల్కర్​ సల్మాన్​తో మరో చిత్రంలోనూ లీడ్​ రోల్​ పోషిస్తోందీ కేరళ ముద్దుగుమ్మ.

ఇది చదవండి: సినిమాల్లోనే కాదు... వ్యవసాయంలోనూ సూపర్​ హిట్టే

Last Updated : Sep 27, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details