పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ ప్రజల నుంచి సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువత్తుతున్నాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దరీని 'సాహిబ'(మేడమ్) అని సంబోధించారు ఇమ్రాన్.
తాను జీవితంలో శ్రమించి, ఎన్నో కష్టాలు పడి ప్రధాని స్థాయికి చేరుకున్నాని... బిలావాస్ సాహిబ లాగా తల్లి అండదండలతో పార్టీ అధ్యక్షుడిని కాలేదని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యనించారు.