తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గాంధీభవన్​లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ

కాంగ్రెస్​ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించినందున... గాంధీభవన్​లో సీఎల్పీ అత్యవసర భేటీ అయింది. శాసనసభాపక్ష నేత భట్టి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

By

Published : Mar 29, 2019, 1:01 PM IST

Updated : Mar 29, 2019, 5:03 PM IST

కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ

కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
గాంధీభవన్​లో కాంగ్రెస్ శాసనసభాపక్షంఅత్యవసర భేటీ అయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో హస్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ వ్యవహరాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, పైలట్​ రోహిత్​రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్కతోపాటు.. ఎమ్మెల్సీలు జీవన్​రెడ్డి, షబ్బీర్​అలీ పాల్గొన్నారు. పార్టీ వీడుతున్న పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారం, పార్లమెంటు ఎన్నికల ప్రచారం, రాహుల్​, ఇతర ప్రముఖుల పర్యటనపై చర్చించారని తెలుస్తోంది.
Last Updated : Mar 29, 2019, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details