గాంధీభవన్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
కాంగ్రెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించినందున... గాంధీభవన్లో సీఎల్పీ అత్యవసర భేటీ అయింది. శాసనసభాపక్ష నేత భట్టి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!
Last Updated : Mar 29, 2019, 5:03 PM IST