తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ కవ్వింపు చర్యలు

నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్​. జమ్మూకశ్మీర్ పూంచ్​​ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Mar 2, 2019, 9:18 AM IST

పాక్​ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఒక వైపు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటూనే...నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అలవాటుగా మార్చుకుంది.

జమ్మూకశ్మీర్​ పూంచ్​ జిల్లా కృష్ణఘాటి సెక్టార్‌లో ఫిరంగి గుండ్లతో విరుచుకుపడ్డాయి పాక్​ బలగాలు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details