ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజ్​ భవన్​కు వెలుగుల శోభ - రాజ్​ భవన్​కు వెలుగుల శోభ

By

Published : Nov 13, 2020, 9:37 PM IST

దీపావళి పండుగ సందర్భంగా రాజ్​ భవన్​ను విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో రాజ్​ భవన్​కు వెలుగుల శోభ సంతరించుకుంది. పండుగ నేపథ్యంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెరిపారు. ఆయన సూచనల మేరకు విజయవాడలోని పటమట కోనేరు బసవయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details