ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 9:59 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని: కరోనా టీకా వచ్చిన తరువాత ఎదురయ్యే సవాళ్లేంటి?

దేశంలో కరోనా వైరస్​ తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో భారత్​ మూడో స్థానంలో ఉంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. మరో వైపు గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం కళ్లన్ని వ్యాక్సిన్​పైనే ఉన్నాయి. వ్యాక్సిన్​పై ప్రయోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? టీకా వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అందుకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక అవసరం? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details